జహీరాబాద్ విద్యార్థిని వైష్ణవి కి ఆర్యవైశ్య మహాసభ నగదు బహుమతి
పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మహేంద్ర విద్యార్థిని సిద్ధంశెట్టి సాయి వైష్ణవి కి ఆర్యవైశ్య మహాసభ నగదు బహుమతితోపాటు ప్రశంస పత్రాన్ని బహుకరించింది. ఆర్యవైశ్య మహాసభ నేతృత్వంలో హైదరాబాద్ కాచిగూడ వైశ్య వసతి గృహంలో సోమవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి…






