Spread the love

పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మహేంద్ర విద్యార్థిని సిద్ధంశెట్టి సాయి వైష్ణవి కి ఆర్యవైశ్య మహాసభ నగదు బహుమతితోపాటు ప్రశంస పత్రాన్ని బహుకరించింది. ఆర్యవైశ్య మహాసభ నేతృత్వంలో హైదరాబాద్ కాచిగూడ వైశ్య వసతి గృహంలో సోమవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, హిమాయత్ నగర్ జోన్ విద్యాశాఖ అధికారి విజయ లక్ష్మి, ఐఐఎంసి కాలేజీ ప్రిన్సిపల్ కూర రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *