Spread the love

ఏపీ ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కోనా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీనివాస్ ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన వ్యక్తి, ఈయన గతంలో మండల, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పనిచేసి పలు సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొందారు. శ్రీనివాస్ కైకరంలో మంగళవారం విలేకరితో మాట్లాడుతూ నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు ఆర్యవైశ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనివాస్ ఎన్నిక పట్ల మండలంలో ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేశారు.


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *