Spread the love

తెనాలి పట్టణంలోని ఇంటర్ లో 925 మార్కులు సాధించిన ఇతర డిగ్రీ కోర్స్ లో 80% పైగా మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థినులు తమ మార్కుల నకలు కాపీలు జత చేసిన వారికి 10, 000 స్కాలర్ షిప్ ఇవ్వనున్నామని పెండేల వెంకట్రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఇంటర్ నుండి పీజీ వరకు చదువుకొనే విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పించబడుతుందని తెనాలి టౌన్ మరియు పరిసర ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా వివరాలకు 94402 58574 నెంబర్ కు సంప్రదించాలన్నారు.


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *