Spread the love

ధర్మవరం : పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం సాయంత్రం నూతనంగా చైర్పర్సన్ గా ఎన్నికైన లక్ష్మి ను భర్త కాచర్ల అంజి దంపతులను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మహిళా మండలి, ఆర్యవైశ్య యువజన సంఘం, తదితర ఆర్యవైశ్య అనుబంధ సంఘాల నాయకులు కలిసి ఘనంగా సత్కరించారు. తొలుత పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి వారి పేరిటన వాసవి మాతకు ప్రత్యేక పూజలను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *