సంతానం లేని వారికి ఉచిత వైద్య పరీక్ష శిబిరం.
ఆదోని : సంతానం లేని వారికి జూలై 2న పట్టణంలోని వాసవి కళ్యాణ మందిరంలో ఉచిత వైద్య పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎన్ఆర్ఐ, ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు నగేష్ కాకుబాళ్ తెలిపారు. శనివారం ఎస్కెడి కాలనీ 3వ రోడ్డులోని వైట్…