Spread the love

భారతదేశం లోని హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరాలలో ని లదక్ లోని 6270 మీటర్ల ఎత్తున ఉన్న kang yatse 2 పర్వత శిఖరం మరియు దోజో జొంగో పర్వత శిఖరం 6240 ఎత్తు గల రెండు పర్వత శిఖరాలను కేవలం 70 గంటలలో అతి చిన్న వయసులో 11 జూలై న మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ పడకంటి విశ్వనాథ్ కార్తికేయ 13వ సంవత్సరంలోనే అవరోధించడం జరిగింది ఇంతకు ముందు 2021 లో రష్యా లోని Terascall 2022 లో నేపాల్ లో mount nagarshang Nepal లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ 2022 లొ india లో friendship peak అవరోదిచడం జరిగింది బాలానగర్ వాసి పడకంటి శివకుమార్ సౌమ్య లక్ష్మి ల మనమడు రాజేంద్ర ప్రసాద్ లక్ష్మి ల కుమారుడు ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన సందర్భంగా వారి నివాసం దగ్గర తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు IVF అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్న గారు సన్మానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పార్సి ప్రకాష్ గుప్తా గారు ప్రధాన కార్యదర్శి ఉప్పల చంద్రశేఖర్ కోశాధికారి దారం సతీష్ గుప్తా పిఆర్ఓ పోకల శ్రవణ్ లతో కలవడం జరిగింది ఇంకా మున్ముందు ఇలాంటి శిఖరాలను అధిరోహించి మన తెలంగాణ రాష్ట్రానికి గౌరవ సీఎం కేసీఆర్ గారి పేరును విశ్వవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి గర్వకారణంగా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదించడం జరిగింది.


Spread the love

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *