Spread the love

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో వాసవి క్లబ్ ధర్మారం & ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు.

మండలంలోని అన్ని గ్రామాల నుండి ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో వన భోజనాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆట పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సిరిపురం సత్యనారాయణ, క్లబ్ అధ్యక్షుడు బీరెల్లి రాము, జిల్లా క్యాబినెట్ జాయింట్ సెక్రెటరీ ఎలగందుల అశోక్, మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మల్యాల శ్రీనివాస్, సిరిపురం శ్రీనివాస, ఒజ్జెల శ్రీనివాస్, వైశ్య సంఘం నాయకులు జైన రాజమౌళి, జిడికే కిషన్, గుంత భాస్కర్, జైన రాజు, చేన్న భూమయ్య, ఎలగందుల రాజేశం, పడకంటి నరసయ్య, బీరెల్లీ హేమాద్రి, భీరెల్లీ రవి, మురికి వెంకన్న ఆర్య వైశ్యు మహిళలు పాల్గొన్నారు.


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *