tirangatiranga
Spread the love

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భారతప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హర్ ఘర్ తిరంగ(భారతదేశంలో ప్రతి ఇంటి పైన త్రివర్ణ పతాకంఎగురవేయాలని) కార్యక్రమాన్ని చేపట్టింది. దాంట్లో భాగంగా రాయికల్ పట్టణ ఆర్య వైశ్యులు స్థానిక అంగడి బజార్లో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో రాయికల్ పురపాలక సంఘం చైర్మన్ మోరహనుమాన్లు,కమిషనర్ సంతోష్ కుమార్, పట్టణ ఆర్యవైశ్యుల సంఘ సభ్యులు గంపఆనంద్ చింతఅశోక్,శివ కుమార్,జనార్ధన్,చంద సురేష్, నాగమళ్ళ శ్రీకర్, నరంశెట్టిమనోజ్,లింగ శ్రీనివాస్,వెంకటరమణ వివిధ రాజకీయ పార్టీలనాయకులు, స్థానికులు పాల్గొన్నారు.”


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *